Skip to product information
Mogudu Inko Pellam Vajralu

Mogudu Inko Pellam Vajralu

Rs. 200.00

యర్రంశెట్టి శాయి' ప్రసిధ్ధ తెలుగు నవలా రచయితశృంగారంహాస్యం కలగలిసిన రచనలు వీరి ప్రత్యేకత. ఎన్నో నవలలు, కథలు, రచనలు చేసారు.అతను హాస్య, వ్యంగ్య కథలే కాకుండా సెంటిమెంటుతో కూడిన కథలూ, మధ్యతరగతి వారి జీవితాలను ప్రతిబింబించే కథలూ కూడా చాలానే రాశాడు. వివిధ వార, మాస పత్రికలలో దాదాపు రెండు వందల కథలు పైగా ప్రచురితమయ్యాయి. అతను రైల్వేలో ఉద్యోగం చేశాడు. అనేక నవలలు రాసాడు. కథల విషయానికొస్తే అన్ వాంటెడ్ డాక్టర్’, ‘కాకి- తందూరీ చికెను’,’భూతం ఫోన్’, ‘వదినమ్మ’, ‘ రౌడీ పిల్ల’, ‘ కాటేసిన పగ’, ‘ మిమిక్రీ ‘ మొదలైనవెన్నో ఎంతో పేరు పొందేయి. సెటైర్లకు, పదునైన వ్యాఖ్యలకు యర్రంశెట్టి సాయి పెట్టింది పేరు.

You may also like